କେନ୍ଦ୍ର ଓ ରାଜ୍ୟ ସରକାର ଆଦିବାସୀମାନଙ୍କୁ ଭିତ୍ତିଭୂମି ଯୋଗାଇବାରେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ବିଫଳ : గిరిజనులకు కేంద్ర .రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు

బిషఖాపాటనా(సమృద్ధ ఒడిశా)డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ పాడి గ్రామములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసి కాంగ్రెస్ చైర్ పర్సన్ మరియు అరకు వేలి నియోజకవర్గం ఇంచార్జి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి గారు పర్యటించిన సందర్భంగా పాడి గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఎండ కాలం వల్ల మంచి నీరుకు తివ్ర ఇబ్బంది పడుతున్నాం మంచి నీరు ఏర్పాటు చేయాలని మహిళా లు తెలిపారు .శాంతకుమారి గారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్,ఐటిడిఏ ప్రోజెక్ట్ అధికారి గారు మరియు సంబంధింత అధికారులు తో మాట్లాడి మించి నీరు సమస్యా పరిష్కరించే బాధ్యత నాది అన్నారు. కేంద్రం లో లేక రాష్ట్రంలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ అభయం పధకం ప్రతి పెద్ద కుటుంబానికి ఇంటి గృహిణి కు ప్రతి నేల 5 వేల రూపాయలు ఎకౌంట్ లో డబ్బులు వస్తుంది. గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు 2024 సంవత్సరం లో ప్రధానమంత్రి చెపడితే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పైతోలి సంతకం పెడతారు. అలాగే ఆంద్ర రాష్ట్ర లో ఎపిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, మొదలగు సమస్యా లను పరిష్కరించుటకు పోరాడుతుంది , గిరిజన ఆదివాసి హాక్కులు చాట్టలు పూర్తిస్థాయిలో అమలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ తో నే సాద్యం అని వివరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివాసి స్టేట్ కో ఆర్డినేటర్ తెలగంజి సోమెశ్వరావు, అరకు వేలి మండల వైఎస్ ప్రెస్ డేంట్ పాంగి గంగాధర్,మంగ ప్రదిష్ చైతన్య, గ్రామ సినియర్ నాయకులు బి రామాంజనేయులు బి సంజీవి రావు,బి పోతురాజు,బి సోములు,వి రాము,బి సంజీవి రావు,బి పూర్ణ రావు,పి ఎల్లమ్మ,బి వేంకయ్యమ్మ,పి చేల్లమ్మ, వి సరోజినీ కార్యకర్తలు గ్రామ పెద్దలు అభిమానులు మహిళ లు తదితరులు పాల్గొన్నారు.