ସାମ୍ବାଦିକମାନଙ୍କ ପାଇଁ ଏକ ସ୍ୱତନ୍ତ୍ର ଆଇନ କାର୍ଯ୍ୟକାରୀ କରିବାକୁ ପ୍ରୟାସ…

ବିଶାଖାପାଟଣା(ସମୃଦ୍ଧ ଓଡିଶା) ଆନ୍ଧ୍ରପ୍ରଦେଶ ସାମ୍ବାଦିକମାନଙ୍କର ଆନ୍ଧ୍ରା ପ୍ରଦେଶ ସାମ୍ବାଦିକ ୟୁନିଅନ୍ ର ଆଜି ନୂତନ କମିଟି ଗଠନ ହୋଇଛି|ଏହି ଅବସରରେ ରାଜ୍ୟ କାର୍ଯ୍ୟରତ ସଭାପତି କେ.ଭେଙ୍କଟ ଭେନୁ କହିଛନ୍ତି ଯେ ସେ ରାଜ୍ୟରେ କାର୍ଯ୍ୟରତ ସାମ୍ବାଦିକଙ୍କ ପାଇଁ ଆଇନ ଉପରେ ସଚେତନତା ସମ୍ମିଳନୀ ଆୟୋଜନ କରି ସାମ୍ବାଦିକଙ୍କ ବିକାଶ ପାଇଁ କାର୍ଯ୍ୟ କରିବେ ଏବଂ ସୀକୃତିପ୍ରାପ୍ତ ଓ ଅଣ ସୀକୃତିପ୍ରାପ୍ତ ସାମ୍ବାଦିକଙ୍କ ଉପରେ ହେଉଥିବା ଆକ୍ରମଣ ଭଳି ପ୍ରସଙ୍ଗରେ ଏକ ସ୍ୱତନ୍ତ୍ର ଆଇନ ଦାବି କରିଛନ୍ତି।ଏହି ଅବସରରେ ସେ କହିଛନ୍ତି ଯେ ସ୍ଥାନୀୟ ଖବରକାଗଜ ଏବଂ ସ୍ଥାନୀୟ କେବୁଲ ଟିଭି ନେଟୱାର୍କ ପାଇଁ ମଧ୍ୟ ଏକ ସ୍ୱତନ୍ତ୍ର ଆଇନ ଆଣିବା ସହ ସେମାନଙ୍କ ସାମ୍ବାଦିକମାନଙ୍କ ପାଇଁ ଏକ ପୃଥକ ନିୟମ ପ୍ରତିଷ୍ଠା କରାଯିବା ଆବଶ୍ୟକ। ସେ କହିଛନ୍ତି ଯେ କାର୍ଯ୍ୟରତ ସାମ୍ବାଦିକମାନଙ୍କ ପାଇଁ ସମସ୍ତ ସୁବିଧା ଯୋଗାଇ ଦିଆଯିବା ଆବଶ୍ୟକ। ଜିଲ୍ଲା ସଭାପତି କେ.ସୁରେଶ ଜିଲ୍ଲା କାର୍ଯ୍ୟକାରିଣୀ ସଭାପତି , ରବିକୁମାର ପରାମର୍ଶଦାତା। , ଜ୍ୟୋତି ପ୍ରସାଦ , ଜିଲ୍ଲା ସଚିବ ଦାୟିତ୍ୱରେ ଅଛନ୍ତି। ପି ସୁବାରାଓ ଟାଉନ୍ ସଭାପତି | ନୂତନ କମିଟିରେ ମନୋନୀତ ହୋଇଥିବା ସଭ୍ୟ ମାନେ ଏହି କାର୍ଯ୍ୟକ୍ରମରେ ଅଂଶଗ୍ରହଣ କରିଥିଲେ।

జర్నలిస్టుల చట్టాల అమలుకు కృషి:కాకుమాను వెంకట వేణు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీజేయు

ఏపీ జె యు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ల యూనియన్నూ తన కమిటీలు.ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ల యూనియన్ బాపట్ల జిల్లా నూతన కమిటీలు నియమించిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుమాను వెంకట వేణు, స్టేట్ సెక్రటరీ సిహెచ్ నారాయణ, జిల్లా అధ్యక్షులు కాండ్రు సురేష్ ,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పాల మురళి, నూతన కమిటీలు నియమించారు.ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుమాను వెంకట్ వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులకు ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ జర్నలిస్టుల అభివృద్ధికి కృషి చేస్తామని ప్రధాన సమస్యలైనటువంటి అక్రిడేషన్ మరియు జర్నలిస్టులపై జరిగే దాడుల గురించి ప్రత్యేకమైన చట్టం కావాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా జర్నలిస్టులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్థానిక పత్రికల, స్థానిక కేబుల్ టీవీ నెట్వర్క్ లకు భవిష్యత్తు కల్పించాలంటే తప్పక ప్రత్యేక కార్పొరేషన్ అవసరమన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు తప్పక అన్ని సౌకర్యాల్లో కల్పించాలని ఈ విషయమై పోరాటానికి వెనుకాడేది లేదని అన్నారు.జిల్లా అధ్యక్షులు కాండ్రు సురేష్.జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పాల. మురళి.రవికుమార్ అడ్వైజర్.జంగా జ్యోతి ప్రసాద్ బాపట్ల జిల్లా సెక్రటరీ. మార్పు ఆనంద్ కాన్స్టిట్యూషన్ ఇంచార్జ్. పి సుబ్బారావు టౌన్ ప్రెసిడెంట్. దాసి నాగేశ్వరరావు.మండల ప్రెసిడెంట్.దేవరపల్లి చెంచు బాబు బాపట్ల టౌన్. సెక్రటరీ. కే లాజర్ బాపట్ల వర్కింగ్ ప్రెసిడెంట్.యూ నాగరాజు రేపల్లె కన్వీనర్. నూతన కమిటీలో ఎన్నుకున్నారు, ఈ కార్యక్రమంలో తదితరులు,పాల్గొన్నవారు

న్యాయవాది సుధీర్ కుమార్ పట్నాయక్ నివేదిక